Home » Bulandshahr
మహారాష్ట్రలోని పాల్ ఘర్ వద్ద ఇద్దరు సాధువులపై దాడి చేసి హత్య చేసిన ఘటన మరువక ముందే ఊత్తర ప్రదేశ్ లోని బులంద్ షహర్ లోని శివాలయంలో ఇద్దరు సాధువులు హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది.
కరోనా వైరస్(COVID-19)వ్యాప్తిని నిరోధించేందుకు 21రోజుల లాక్ డౌన్ ను భారత్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 21రోజుల లాక్ డౌన్ కారణంగా చాలామంది నిరుపేదలు పలుచోట్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల ఫ్యాక్టరీల యజమానులు కార్మికులను అర్థాంత�
పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి పలు ప్రభుత్వ వాహనాలను, వైర్ లెస్ సెట్లను ధ్వంసం చేశారు. కొన్ని ప్రాంతాల
పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు పెరిగిపోయిన క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ(27 డిసెంబర్ 2019) శుక్రవారం ముస్లింల ప్రార్థనలు చేసే సమయం కావడంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్�
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ప్రకంపనలు రేపుతున్నాయి. దీంతో పోలీసులు పలువురు ఆందోళనకారులపై కేసులు నమోదు చేస్తున్నారు. చెన్నైలోని వళ్లువర్ కొట్టంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గురువా
సీఐ హత్య చేసిన కేసులో బెయిలుపై వచ్చిన నిందితులకి స్థానికులు పూలమాలలతో ఘన స్వాగతం పలికిన ఘటన ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో జరిగింది. గతేడాది డిసెంబరులో బులంద్షహర్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వీటిని అదుపు చేసేందుకు వచ్చిన ఎస్సై