bulding

    బిల్డింగ్ కూలి 10మంది మృతి…శిథిలాల కింద మరికొందరు

    October 14, 2019 / 04:16 AM IST

    యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. మౌ జిల్లాలోని  మొహమ్మదాబాద్‌లోని ఇవాళ(అక్టోబర్-14,2019)ఉదయం ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో రెండంతస్థుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 10మంది మృతి చెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోల�

10TV Telugu News