Home » Burning
ఒమిక్రాన్ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న కొద్దీ, అనేక కొత్త లక్షణాలు వెలుగులోకి వస్తున్నాయి.
కరోనా లక్షణాలు ఏంటి అనే దానిపై రోజు రోజుకు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. ముందు దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలుంటే వాటిని కరోనాగా గుర్తించేవారు. ఆ తరువాత అందులో అనేక కొత్త లక్షణాలు వచ్చి చేరాయి. కరోనా సోకిన రోగుల్లో ఇప్పుడు మరో కొత్త �
గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. చక్రాపురంతండాలోని ఓ ఇంట్లో లూజ్ పెట్రోల్ విక్రయిస్తుండగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు కన్నుమూశారు. ఘటనా స్థలంలోనే బాలిక మృతి చెందగా… ఆస్పత్రికి తరలిస్తుండగా బ�
ఢిల్లీలోని ప్రభుత్వ భవనమైన ‘శాస్త్రి భవన్’లోని ఆరో అంతస్తులో మంగళవారం మధ్యాహ్నాం అగ్నిప్రమాదం జరిగింది.సమాచారం అందడంతో వెంటనే అక్కడకు చేరుకున్న ఫైరింజన్ సిబ్బంది నిమిషాల్లోనే మంటలను ఆర్పేశారు.ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరిగినట్టు ఇం�
హైవైపై ఓ బైక్ రయ్యి రయ్యిమంటూ దూసుకెళుతోంది. బైక్పై దంపతులతో పాటు ఓ చిన్నారి కూడా ఉంది. బైక్కి ఏం జరిగిందో తెలియకుండానే ప్రయాణం చేస్తున్నారు వారు.
హైదరాబాద్ నగరంలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఏప్రిల్ 15 సోమవారం మధ్యాహ్నం ఏకంగా 40 డిగ్రీలు నమోదైంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య �
బెంగళూరులో దారుణం జరిగింది. చెత్త తగులబెట్టే సమయంలో ప్రమాదవశాత్తూ అందులో జారిపడి మూడేళ్ల చిన్నారి మరణించింది.మార్చి-5,2019న జరిగిన ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన చిన్నారి చికిత్స పొందుతూ చనిపోయింది. బెంగళూరులోని కబ్బన్ పార్క్ ట్రాఫిక్ పోలీస్ స్టేష
విశాఖజిల్లా : మాతృమూర్తి గురించి వర్ణించాలంటే..ఒక్క పదంలో సరిపోదు. నవమాసాలు మోసి కనిపెంచి పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ తల్లి…దారుణానికి తెగబడింది. తన ఏకాంతానికి అడ్డుగా వస్తుందనే కారణంతో కన్నకూతురినే చిత్ర హింసలకు గురి చేసింది. �