మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. అర్ధరాత్రి ఇంటికి నిప్పంటుకుని నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులు ప్రా�
ఉత్తరప్రదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనం అయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ఫిరోజాబాద్ జస్రావాలోని ఎలక్ట్రానిక్ అండ్ ఫర్నీచర్ షాప్ లో పెద్ద త్తున మంటలు చెలరేగాయి.
నేరస్తులకు ఆమె కొంత డబ్బు ఇచ్చింది. అయితే తన డబ్బు తిరిగి ఇవ్వమని ఎప్పటి నుంచో అడుగుతోంది. ఆమె వద్ద తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోగా.. ఆమెను తరుచూ కొట్టేవారట. దుర్భషలాడేవారట. దీంతో తన డబ్బు కోసం మే 7న ఆమె కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఈ దారుణం జరి�
అర్ధరాత్రి సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తల్లీ కూతుళ్లు సజీవ దహనం కావటం కోనసీమ జిల్లాలో కలకలం రేపుతోంది. జిల్లాలోని అల్లవరం మండలం కొమరగిరి పట్నం గ్రామంలో నిన్న అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో పూరిల్లు పూర్తిగా దగ్గమయ్యింది.
రులో ప్రయాణిస్తుండగా హఠాత్తుగా కారుపై ట్రాన్స్ఫార్మర్ పడి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లాలో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి అదుపు తప్పి ఓ కరెంట్ పోల్ ను గుద్దాడు.
ప్రమాదంలో కారు మూడు పల్టీలు కొట్టింది. నుజ్జు నుజ్జు అయ్యింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు.
దక్షిణ నైజీరియాలోని ఓ అక్రమ చమురు శుద్ధి కర్మాగారంలో నిర్వాహకులు, విక్రేతలు సమావేశమయ్యారు. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో వందమందికి పైగా మరణించారని, మరికొందలు ప్రాణాలు కాపాడుకోవడానికి చెట్లపైకి ఎక్కారని అధికారులు తెలిపారు.
సజీవదహమైన వారి పోస్టుమార్టంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. వారి ఇళ్లకు నిప్పంటించే ముందు... తీవ్రంగా కొట్టినట్లు నివేదికలో ఉన్నట్లు తేలింది. వీరి శరీరాలపై...
భవనం రెండో అంతస్తులో మంటలు చెలరేగగా అక్కడికి చేరుకునేందుకు భారీ నిచ్చెనలను వినియోగించారు అగ్నిమాపక సిబ్బంది. గోడలకు భారీ రంధ్రాలు చేశారు. ఓ చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు.
జగిత్యాల జిల్లా వెల్దుర్తిలో ఓ రైతు తన వ్యవసాయ పొలంలో సజీవ దహనమయ్యారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరగ్గా.. అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది.