Home » bus accident in maharashtra
మంటలు రాజుకున్న బస్సులో నుంచి ప్రాణాలతో బయటపడిన వెనుక అద్దాన్ని పగులగొట్టి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నానని ప్రయాణికుడు చెప్పారు. ‘‘బస్సు టైరు పగిలిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు వ్యాపించాయి’’ అని ప్రాణాలతో బ�
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి ట్రక్కును ఢీకొంది. దీంతో బస్సులో మంటలు చెలరేగడంతో 10 మంది ప్రయాణికులు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.