Home » Bus Accident
తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన మారేడుమిల్లి బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గాయపడినవారికి అత్యవసర చికిత్స అందించాలని సీఎం జగన్ ఆదేశించారు
అనంతపురం జిల్లాలో గురువారం (అక్టోబర్ 10, 2019) తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మార్నింగ్ స్టార్ అనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బెంగుళూరు నుంచి హైదరాబాద్కు వస్తుండగా పామురాయి సమీపంలోకి రాగానే అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. �
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బనస్కాంత జిల్లా త్రిశూలియా ఘాట్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏకం 21మంది మృతి చెందారు. మరో 53 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.వీరిలో 23మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా అంక్లేవ్ అనే గ్రామానికి చెంది
గుజరాత్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి బస్సు లోయలో పడి 18మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.
చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు ట్రక్కుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 36మంది చనిపోయారు. మరో 36మందికి గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో
నల్గోండ: నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుఝామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి హైదరాబాదుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు , ముందు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ ను ఢీ క
సికింద్రాబాద్: గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పాస్పోర్ట్ కార్యాలయం ముందు 2019, జనవరి 13వ తేదీ శనివారం సాయంత్రం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలవటంతో ఢివైడర్ను తాకి అటుగా వెళ్తున్న జనం పైకి బస్సుకు దూసుకెళ్లింది. ఈ ఘట�