Bus Accident

    విహారయాత్రలో విషాదం

    February 13, 2021 / 07:05 AM IST

    bus crash in Araku Valley : ఆధ్యాత్మిక, విహార యాత్ర తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విశాఖపట్నం డముకు ఘాట్‌ రోడ్డులో రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు లోయలోకి పడిపోవడంతో నలుగురు పర్యాటకులు మృతి చెందగా.. 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో నలుగురు పరిస్థిత�

    డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం..బ్రేక్ ఫెయిలయిందని తెలిసినా పట్టించుకోలేదు : బాధితులు

    February 12, 2021 / 10:26 PM IST

    bus accident విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అరకు ఘాట్ రోడ్డులో.. అనంతగిరి మండలం డముకులో 5వ నంబర్ మలుపు వద్ద శుక్రవారం రాత్రి 7గంటల సమయంలో దాదాపు 30మంది ప్రయాణికులతో వెళ్తోన్న దినేష్ ట్రావెల్స్ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. సుమారు 300 అడుగుల లో�

    పెళ్లిబస్సు బోల్తా – ఏడుగురి దుర్మరణం

    January 4, 2021 / 12:43 PM IST

    Wedding bus from Karnataka falls on house in Kerala’s Kasaragod, 7 killed : కర్ణాటక-కేరళ సరిహద్దుల్లో పెళ్లి బృందంతో హుషారుగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఏడుగురు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకాలోని వధువు ఇంటినుంచి, కేరళలోని కొడుగు

    ఒడిషాలో బస్సు బోల్తా….ముగ్గురి మృతి….15మందికి గాయాలు

    November 17, 2020 / 05:49 PM IST

    Three killed, 15 injured in bus accident in Odisha : ఒడిషాలోని రాయగడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా…  మరో 15 మంది గాయపడ్డారు.  సోమవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో కోరాపుట్ లోని లక్షీపూర్ నుంచి కటక్ వ�

    చిత్తూరు జిల్లాలో బస్సు ప్రమాదం…ముగ్గురు మృతి…20 మందికి గాయాలు

    November 3, 2020 / 06:04 PM IST

    3 dead, 20 injured in bus accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి నుంచి బండకిందిపల్లికి వెళుతున్న మినీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో సహా ముగ్గురు మరణించారు. మరో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని మదనపల్ల�

    Odisha : లోయలో పడ్డ బస్సు..9 మంది మృతి..40 మందికి గాయాలు

    January 29, 2020 / 04:57 AM IST

    ఒడిశాలోని గంజాం జిల్లా పట్టాపూర్‌ పరిధి తప్తపాణి ఘాట్‌రోడ్డులో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బుధవారం (జనవరి 29,2020) తెల్లవారుఝూమున 3 గంటల సమయంలో 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 �

    ఘోర బస్సు ప్రమాదం : 12మంది మృతి

    December 15, 2019 / 05:18 AM IST

    నేపాల్ లో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు.

    అనంతపురంలో బస్సు బోల్తా : మహిళ మృతి

    December 1, 2019 / 02:31 AM IST

    బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ఒక ప్రయివేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. అనంతపురం లోని తపోవనం కూడలి వద్ద ఆదివారం తెల్లవారుఝూమున ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా..మరో 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో 7 గురిక�

    కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం : ఏడుగురి మృతి

    October 30, 2019 / 06:47 AM IST

    కర్ణాటకలోని తుముకూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడటంతో… ఏడుగురు మరణించారు. 15  మందికి తీవ్రగాయాలు కాగా మరో 25 మందికి స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను స్�

    ఆర్టీసీ బస్సు బోల్తా.. 30మందికి గాయాలు

    October 21, 2019 / 03:54 PM IST

    యాదాద్రి జిల్లా భువనగిరి చౌరస్తా దగ్గర ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. కారును ఢీకొని

10TV Telugu News