Home » Bus Accident
ఉత్తరాఖండ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపు 22 మంది మరణించి ఉంటారని అంచనా. ఉత్తరాఖండ్ రాష్ట్రం, ఉత్తరకాశి జిల్లాలో యమునోత్రి జాతీయ రహదారిపై దమ్టా వద్ద ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.
కర్ణాటకలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది హైదరాబాదీలు మరణించిన సంగతి తెలిసిందే. గోవా నుంచి ఆరెంజ్ ట్రావెల్స్కు చెందిన బస్సు హైదరాబాద్ వస్తుండగా బస్సు ట్రక్కును ఢీకొంది.
ధర్మవరం నుంచి ఓ పెళ్లి బృందం నిశ్చితార్థం కోసం తిరుచానూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకెళ్లిన ప్రైవేట్ బస్సు బాకరాపేట ఘాట్రోడ్డులో అదుపుతప్పి లోయలో పడింది.
మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం అందించనున్నట్లు వెల్లడించారు.
కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10మంది మృతి చెందారు. మరో 25మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఏపీలోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ బస్సు బోల్తా పడిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి..
పెరూలో ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 20 మంది చనిపోయారు. మరో 30మంది గాయపడ్డారు. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.
నిన్న ప్రమాదానికి గురైన బస్సును 2019 లో తీసుకున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు బస్సు 2 లక్షల కి.మీ మాత్రమే తిరిగిందని చెప్పారు. కోవిడ్ వలన ఏడాది పాటు షెడ్ నుంచి బయటకు తీయలేదన్నారు.
ప్రమాదం జరిగిన బస్సుకు 20 రోజుల క్రితమే మెయింటినెన్స్ లేక స్టీరింగ్ పట్టేస్తుందని డ్రాఫ్ట్ షీట్ లో సిబ్బంది నమోదు చేశారు.
అశ్వరావుపేట నుంచి జంగారెడ్డి గూడెం వెళ్తుండగా బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. వంతెన రెయిలింగ్ ను ఢీకొని జల్లేరువాగులో బోల్తా పడింది. 50 అడుగుల ఎత్తు నుంచి బస్సు వాగులో పడింది.