Home » Bus Accident
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడంలో జరిగిన బస్సు ప్రమాదం ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ప్రమాదానికి గురైన బస్సులో ఎలాంటి సమస్యలు లేవని డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ శ్రీనివాస్ అన్నారు. మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందన్నారు.
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. డెహ్రాడూన్లోని వికాస్నగర్ సమీపంలో బుల్హాద్ బైలా రోడ్డు పక్కనే ఉన్న కాలువలో అదుపుతప్పి ఓ బస్సు పడిపోయింది.
సికింద్రాబాద్లోని రేతిఫైల్ బస్టాప్లో విషాదం చోటు చేసుకుంది. రెండు బస్సుల మధ్య ఇరుక్కుని ఓ వృద్ధుడు దుర్మరణం చెందాడు
పాకికిస్తాన్ లోని బలూచ్ ప్రావిన్స్లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా.. మరో 30 మంది వరకు గాయపడినట్లుగా స్థానిక మీడియా పేర్కొంది.
Bus falls into canal in Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. సిధి జిల్లాలో పట్నా దగ్గర వంతెనపై 60మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 38మంది చనిపోయారు. అధికారులు ఏడుగురిని సురక్షితంగా కాపాడారు. మిగత
Dinesh Travels office locked : అరకులో బస్సు ప్రమాదం తర్వాత దినేశ్ ట్రావెల్స్ ఓనర్ స్వామి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. హైదరాబాద్లోని ట్రావెల్స్ కార్యాలయానికి తాళం వేసిన స్వామి… ఫోన్ సైతం స్విచ్ఆఫ్ చేసుకుని అదృశమయ్యాడు. అరకు బస్సు ప్రమాదానికి డ్రైవర్
Hyderabad residents killed in Araku accident : అరకులోయ బస్సు ప్రమాదం ఘటనలో నలుగురు హైదరాబాద్ వాసులు మృతి చెందారు. అరకు విహారయాత్రకు వెళ్లిన వారిలో కొందరు రోడ్డు ప్రమాదంలో విగత జీవులయ్యారని తెలియడంతో షేక్పేట ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. షేక్పేటలోని వినాయక్న
Araku accident victims : విశాఖపట్నం డముకు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అరకు బస్సు యాక్సిడెంట్ లో గాయపడిన బాధితులకు విశాఖ కేజీహెచ్ లో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. లత, కృష్ణవేణికి చికిత్స అందిస�