Bus Accidents

    తెలుగు రాష్ట్రాల్లో రెండు బస్సు ప్రమాదాలు

    October 10, 2019 / 05:11 AM IST

    ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం పాకలగూడెంలో ఈ రోజు (అక్టోబర్ 10, 2019)న ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.  ప్రయాణికులతో వెళుతున్న ట్రావెల్స్‌ బస్సు రహదారిపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మిగిలిన వారిని అక్కడి స్థాని�

10TV Telugu News