Home » Bus Bhavan
చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ సారథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సంస్థ సాహసోపేత నిర్ణయాలు తీసుకుందని గుర్తుచేశారు. తాను రాజకీయ నాయకుడిలా కాకుండా సంస్థతో మమేకమై పనిచేసి.. టీఎస్ఆర్టీసీని ముందుకు నడిపించారని కొనియాడారు.
ఓ యువతి చేసిన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెంటనే రెస్పాండ్ అయిన సజ్జనార్...ఈ విషయంపై అధికారులకు సూచించడం జరిగిందని రీట్వీట్ లో వెల్లడించారు...
TSRTC And APSRTC : తెలంగాణ-ఏపీ మధ్య పండగ పూటైనా బస్సులు సరిహద్దులు దాటుతాయా? తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదురుతుందా? తాత్కాలిక ఒప్పందంతోనైనా సర్వీసులు స్టార్ట్ అవుతాయా? కిలోమీటర్ల ప్రకారమే బస్సులు నడుపుతామని ఏపీ.. రూట్ల ప్రకారమే సర్వీసులు తిప్పాలన
TSRTC, APSRTC : అన్లాక్ -4లో రాష్ట్రాల మధ్య రవాణాపై ఉన్న ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎత్తివేసింది. అయితే ఏపీ, తెలంగాణ మధ్య పబ్లిక్ ట్రాన్స్పోర్టు మాత్రం ఇంకా పునరుద్ధరణ కాలేదు. బస్సులు పునరుద్ధరించాలంటే తెలంగాణ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్�
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య బస్సులు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఆర్టీసీ బస్ భవన్ లో 2020, ఆగస్టు 24వ తేదీ సోమవారం ఇరు రాష్ట్రాల అధికారుల చర్చలు జరుపుతున్నారు. విజయవాడ నుంచి ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు బస్ భవన్ కు చేరుకున్నారు. తెలంగ�
ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు బీజేపీ మద్దతిస్తోందని, ప్రత్యక్ష రంగంలోకి దిగినట్లు, ప్రభుత్వంతో తాడోపేడో తెల్చుకుంటామన్నారు బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. ఆర్టీసీ కార్మికులతో కలిసి బస్ భవన్ వద్ద ఆందోళన చేపట్టింది బీజేపీ. ధర్నాలో బీజ
హైదరాబాద్ : ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతాయా ? పెరిగితే ఎంత పెరుగుతాయి ? అనే చర్చ మొదలైంది. ఎందుకంటే ఛార్జీల పెంపుతోనే ఆర్టీసీ కోలుకొంటుందని నిపుణుల కమిటీ నిర్వహించిన సమావేశంలో చర్చకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం