Home » bus carrying flood victims
పాకిస్తాన్లో విషాదం చోటుచేసుకుంది. నూరియాబాద్లో వరద బాధితులతో వెళ్తున్న బస్సులో బుధవారం అర్థరాత్రి మంటలు చెలరేగడంతో చిన్నారులు, మహిళలు దాదాపు 18మంది సజీవ దహనమయ్యారు. మరో తొమ్మిది మందికి గాయలయ్యాయి.