Home » Bus Fare
APSRTC : ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచారు. ఇది శ్రీవారి భక్తులపై పెనుభారాన్ని మోపుతోంది. ఇంతకు ముందు వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ చార్జీలకు అదనంగా డీజిల్ సెస్ పేరిట కొంత మొత్తాన్ని వసూలు చేస్తోంది. ఈరోజు నుంచి డీ�
డీజిల్ సెస్ పేరుతో బస్సు ఛార్జీలను భారీగా పెంచిన తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడు రూట్ బస్ పాస్ ఛార్జీలను కుడా పెంచింది.
ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన ఆర్టీసీ బస్సు చార్జీలు మంగళవారం, డిసెంబర్10వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తున్నాయి. ముందుగా పెంచిన రేట్లు ప్రకారం కాకుండా సవరించిన చార్జీలతో ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. సవరించిన ఛార్జీల �
హైదరాబాద్ : ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతాయా ? పెరిగితే ఎంత పెరుగుతాయి ? అనే చర్చ మొదలైంది. ఎందుకంటే ఛార్జీల పెంపుతోనే ఆర్టీసీ కోలుకొంటుందని నిపుణుల కమిటీ నిర్వహించిన సమావేశంలో చర్చకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం