వారాహి వస్తోంది!
వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు జరిగిన సామాజిక న్యాయాన్ని బస్సుయాత్ర ద్వారా ప్రజలకు వివరించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది.
బస్సు యాత్రపై రాళ్లు పడతాయి కావొచ్చు
ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు బస్సు యాత్రకు ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారట.
అమరావతి : ఎన్నికల ప్రకటన ఇంత తొందరగా వస్తుందని ఏపీ బీజేపీ అంచనా వేయలేకపోయింది. ఏప్రిల్ 11న పోలింగ్ జరుగుతుందని తెలిసి నిర్ఘాంతపోయింది. దీంతో బీజేపీ ప్లాన్ అంతా తారుమారైంది. ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థా�
విజయవాడ: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పట్టుసాధించేందుకు కమలనాధులు యత్నాలు మొదలెట్టారు. అందులో భాగంగా ఏపీలో బస్సు యాత్ర చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. బస్సుయాత్రను ఫిబ్రవరి 4న శ్రీకాకుళం జిల్లా పలాసలో పార్టీ జాతీయ అధ్యక్ష�