Home » Buses Collide
పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో ఘోర బస్సు ప్రమాదం జరిగి 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 78 మంది గాయపడ్డారు. సెనెగల్ అధ్యక్షుడు మాకీ హాల్ ఈ ఘోర ప్రమాదంపై ట్వీట్ లో వివరాలు తెలిపారు. కాఫ్రిన్ ప్రాంతంలోని గ్నిబీ గ్రామంలో ఈ బస్సు ప్రమాదం చోటుచేస
తమిళనాడులోని సేలం జిల్లాలో రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో దాదాపు 30 మందికి గాయాలయ్యాయి. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది.