Home » businessmen
ఈ నెల 29 నుండి ఫిబ్రవరి 2 వరకు టోనీని కస్టడీలోకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా, నిందితులైన వ్యాపారవేత్తల కస్టడీ పిటిషన్ ను మాత్రం కోర్టు తిరస్కరించింది.
Bhuma Akhila Priya – AV Subba Reddy : తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన ‘బోయిన్ పల్లి కిడ్నాప్’ కేసు సంచలన మలుపు తిరిగింది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టయిన ఈ వ్యవహారంలో.. ఆమె ప్రత్యర్థి ఏవీ సుబ్బారెడ్డి కీలక నిందితుడని తేలింది. కొన్నాళ్లుగా నిప్పూఉప్పులా
కొద్ది నెలల ముందు వరకూ వ్యాపారం సజావుగానే సాగింది. బిజినెస్ ఇంకా పెంచాలనే కుతూహలంతో పనిచేశారు. కానీ, కొవిడ్-19 వచ్చింది. సంక్షోభంతో కుదేలు చేసింది. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి తట్టుకోవడానికి వారు తప్పుదోవ ఎంచుకున్నారు. ఆ ఇద్దరు వ్యాపారస్థులు బైక్
సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలపై జీఎస్టీ అధికారులు కొరఢా ఝుళిపించారు. సినిమా దర్శకులు, నిర్మాతల ఇళ్లలో సోదాలు చేపట్టారు. 2019, డిసెంబర్ 24వ తేదీ మంగళవారం ఈ దాడులు జరిగాయి. ఆదాయం తక్కువగా చూపి టాక్స్ ఎగ్గొట్టారనే కారణంతో.. వంశీ క్రియేషన్స్, హాసిన