BUSSTAND

    వైద్య సిబ్బంది నిర్లక్ష్యం…బస్టాండ్ లో గర్భిణీ ప్రసవం

    July 20, 2020 / 09:26 PM IST

    జనగామ జిల్లాలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో బస్టాండ్ లో గర్భిణీ ప్రసవించింది. నిన్న జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందిన ఓ నిండు గర్భిణీ మాతా శిశు ఆస్పత్రికి రాగా వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గర్భిణీ అని కూడా చూడకుండా ఇక

    ఇక వాడేసుకోండి….ఢిల్లీలో ఫ్రీ వైఫై

    December 4, 2019 / 03:54 PM IST

    త్వరలో ఎన్నికలు జరగనున్న ఢిల్లీలో ప్రజలకు మరో బంపరాఫర్ ప్రకటించింది ఆప్ సర్కార్. గత నెలలో బస్సుల్లో మహిళలు టిక్కెట్లు లేకుండా ప్రయానం చేసే విధానానన్ని అమల్లోకి తెచ్చిన కేజ్రీవాల్ సర్కార్ ఇప్పుడు ఢిల్లీ ప్రజలకు ఉచిత వైఫై అందిస్తామంటోంది. �

10TV Telugu News