Home » BY ELECTION
ఈ రెండు స్థానాల్లోనూ బీజేపీ మిత్రపక్షమైన అప్నాదళ్ పోటీ చేసింది. చాన్బే నియోజకవర్గంలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉండగా.. సౌర్ నియోజకవర్గంలో అప్నాదళ్ అభ్యర్థి ఆధిక్యం సాగిస్తున్నారు. ఇక ఒడిశాలోని జర్సుగూడ అసెంబ్లీ నియోజకవర్గంలో అ�
NOTA Banner: తొందరలో జరగనున్న పూణె ఉపఎన్నికల్లో నోటాను ఎంచుకోవాలని బ్రాహ్మణ ఓటర్లను కోరుతూ వెలిసన బ్యానర్లు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ బ్యానర్లు ఏర్పాటు చేసినట్లు, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విశ్రాంబాగ్ పోలీసుల�
దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బీహార్ రాష్ట్రంలో రెండు నియోజకవర్గాల్లో, హర్యానా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రలో ఒక్కొక్క అసెంబ్లీ స్థానంకు ఉదయం 7గంటల నుంచి ఉప ఎ�
పరిణామాలు చూస్తుంటే ఈ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా కనిపిస్తోంది. బీజేపీ మినహా ప్రధాన పార్టీలేవీ పోటీకి దూరంగానే ఉన్నాయి. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ఉద్ధవ్ థాకరేకు మద్దతుగా ఉన్నాయి. ఇక ఏక్నాథ్ షిండే కూడా ఏకగ్రీవానికి సుముఖంగా ఉన్నట్ట
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో కమలం దూసుకుపోతోంది. 10వ రౌండ్ ఓట్ల లెక్కింపులో కూడా మరోసారి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ముందంజలోకి వచ్చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నికల పోరులో విజేతలు ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
ఉత్కంఠభరితంగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. అక్టోబర్ 27 సాయంత్రం 7 గంటలకు ప్రచార పర్వానికి ముగింపు పలికారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నామినేషన్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు పెద్ద సంఖ్యలో ఫీల్డ్ అసిస్టెంట్లు తరలివచ్చారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ భవానిపుర్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగనున్నారు. ఈమెకు పోటీగా ప్రియాంక తిబ్రేవల్ పోటీగా ఉంచేందుకు బీజేపీ సిద్దమైనట్లు సమాచారం.
ఎల్ రమణకు హుజూరాబాద్ ఎమ్మెల్యే టికెట్..?