Home » by-election
మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ సమయం ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు మందకొడిగా సాగిన పోలింగ్.. ఆ తర్వాత పుంజుకుంది. సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్ నమోదు అయింది. చాలా పోలింగ్ కేంద్రా
మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ స్టీరింగ్ కమిటీ భేటీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆదివారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ కమిషన్కు ముందే బీజేపీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తుందని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కంటే ముందగానే సో
మునుగోడు ఉపఎన్నికకు ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న టీఆర్ఎస్.. ఉపఎన్నికకు తాము సిద్ధమని సంకేతాలిచ్చింది. రాజగోపాల్రెడ్డి రాజీనామా చేసిన కొద్ది నిమిషాల్లోనే స్పీకర్ ఆమోదం తెలిపారు. మునుగోడులో సైలెంట్గా టీఆర�
మునుగోడు విజయం.. ఇప్పుడు TRS,BJP, కాంగ్రెస్ పార్టీలకు చాలా కీలకంగా ఉంది. దీంతో నియోజకవర్గం చుట్టూ కనిపిస్తున్న రాజకీయ వ్యూహాలు అన్నీ ఇన్నీ కావు. ఇంతకీ మునుగోడులో రాజకీయ పరిణామాలు ఎలా మారుతున్నాయ్. మునుగోడు ప్రజల నుంచి వినిపిస్తున్న డిమాండ్లు ఏం�
మరో ఏడాది వరకు ఎన్నికలే లేవనుకుంటున్న తెలంగాణలో.. మరో ఉపఎన్నిక రాబోతోందా? అదే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ కాబోతోందా? ఇన్నాళ్లు ఉపఎన్నికలకు టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు కేరాఫ్ అయితే.. ఈసారి ఆ ప్లేస్ను కాంగ్రెస్ రీప్లెస్ చేయబోతోందా? మునుగ�
బండ ప్రకాశ్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఆయన తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బండ ప్రకాశ్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీకి ఉప ఎన్నిక జరుగనుంది.
టీఆర్ఎస్ లెక్కలు తప్పుతున్నాయా..?
తెలంగాణలో ఆసక్తి రేపుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో 92 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు మినహా మిగతా వారంతా గుర్తింపులేని పార్టీలు, స్వతంత్రులే.
హుజూరాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్లకు ఇవాళే చివరి రోజు కావడంతో నామినేషన్ వేయడం కోసం అభ్యర్ధులు బారులు తీరారు. దీంతో హుజూరాబాద్ నామినేషన్ సెంటర్ వద్ద రద్దీ నెలకొంది.
బద్వేల్ ఉప ఎన్నికకు ఇవాళ నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. నామినేషన్ల దాఖలుకు నేటితో గడువు ముగియనుంది. ఉదయం 11 గంటల నుండి మ.3 గంటల లోపు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.