Home » Bypoll Results
పంజాబ్ లోని లూథియానా స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సంజీవ్ అరోరా గెలుపొందారు. గుజరాత్లోని విసావదార్ అసెంబ్లీ స్థానంలో బీజేపీని ఓడించింది ఆప్.
దేశంలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం ఉప ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు శనివారం వెల్లడవుతుండగా.. ఇడియా కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతుంది.
త్రిపురలోని బోక్సానగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తఫజ్జల్ హొస్సేన్ విజయం సాధించారు. అలాగే ధాంపూర్ నియోజకవర్గం నుంచి కూడా బీజేపీ అభ్యర్థి బిందు దేబ్ నాథ్ విజయం సాధించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాదే ముందస్తు ఎన్నికలకు వెళతారని, అందుకోసం అన్ని ఏర్పాట్లూ చేసుకుంటారని అందరూ భావించారు. కానీ, ఇంతవరకూ కేసీఆర్ ఆ నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఇంతలో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కీలక నేత కోమటిరెడ్డి రాజగ�
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలపై కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంజాబ్, ఉత్తర ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, త్రిపుర, ఝార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. పంజాబ్లోని సంగ్రూర్, ఉత్తర ప్రదేశ్లోని అజాంఘర్, రాంపూర్ లోక్సభ స్థానాలకు, మిగతా రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఆదివ�
రికార్డు మెజారిటీతో వైసీపీ విజయం