-
Home » call
call
Employees: లీవులో ఉన్నప్పుడు ఉద్యోగికి ఫోన్ చేస్తే లక్ష రూపాయల ఫైన్.. ఈ రూల్ ఎక్కడంటే
January 8, 2023 / 07:04 PM ISTలీవ్ తీసుకుని, ఏదైనా పని మీద బయటకు వెళ్లినా, లేదా విశ్రాంతి తీసుకుంటున్నా సరే కాల్స్, మెసేజెస్, ఈ మెయిల్స్ ద్వారా కాంటాక్ట్ అవుతున్నారు. లీవులో ఉన్నా ఏదో ఒక రకంగా పని చేయించుకుంటున్నారు.…
Airtel Offer: స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్ లాంచ్ చేసిన ఎయిర్టెల్
May 27, 2022 / 03:38 PM ISTఎయిర్టెల్ స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్ లాంచ్ చేసింది. రూ.99కే 28రోజుల వ్యాలిడిటీతో పాటు డేటా, కాల్, ఎస్ఎమ్ఎస్ సౌకర్యం అందిస్తుంది. కొత్త 'స్మార్ట్ రీఛార్జ్' ప్లాన్తో ఎయిర్టెల్ సిమ్లను సెకండరీ సిమ్గా ఉపయోగించాలనుకున్నా యాక్టివ్గానే…
ఎస్బీఐ కస్టమర్లకు మరో గుడ్ న్యూస్, ఇక ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు
February 22, 2021 / 06:30 PM ISTGenerate SBI debit card Green PIN: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన కస్టమర్ల కోసం కొత్త కొత్త ఫీచర్లు, సౌకర్యాలు ఎప్పటికప్పుడు అందుబాటులోకి తెస్తోంది.…
అన్నదాతల ఆగ్రహం…8న భారత్ బంద్
December 4, 2020 / 06:13 PM ISTFarmers Call For ‘All-India Bandh’ On Tuesday వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా,విద్యుత్ బిల్లు 2020 ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తొమ్మిది రోజులుగా దేశ రాజధానిలో రైతులు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం…
మీ బ్యాంకు ఖాతాలో రూ.1500 పడలేదా, ఈ నెంబర్లకు ఫోన్ చేయండి
April 24, 2020 / 12:08 PM ISTలాక్ డౌన్ కారణంగా ఉపాధి, ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు రూ. 1,500 నగదు సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు సాయం కూడా చేసింది.
సోనియా గాంధీ,మాజీ ప్రధానులకు ఫోన్ చేసిన మోడీ
April 5, 2020 / 01:59 PM ISTకరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా అన్ని రంగాల ప్రముఖులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా మాజీ రాష్ట్రపతులు ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాన…
ఆ 9నిమిషాలు ఫ్యాన్,ఏసీ,కంప్యూటర్ల స్విచ్ ఆఫ్ చేయక్కర్లేదు: కేంద్రం క్లారిటీ
April 4, 2020 / 11:56 AM ISTకరోనావైరస్ యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని లేదా టార్చ్ ను ఆన్…
మోడీ మరో పిలుపు : ఏప్రిల్ 5న 9 గంటలకు 9 నిమిషాల పాటు కొవ్వొత్తులు, దీపాలు వెలిగించండి
April 3, 2020 / 03:49 AM ISTకరోనా కట్టడిని చేసేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో పిలుపునిచ్చారు. ఏప్రిల్ 05వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇంట్లో ఉన్న లైట్లు బంద్ చేసి..కొవ్వొత్తులు, దీపాలు…
బోధిధర్మను పిలవమంటున్నారు – శృతిహాసన్
March 30, 2020 / 08:27 AM ISTకరోనా ఎఫెక్ట్ : బోధిధర్మను పిలవమంటూ నెటిజన్లు రిక్వెస్ట్ చేస్తున్నారంటున్న శృతి హాసన్..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బాంబు కలకలం
February 6, 2020 / 02:31 AM ISTసికింద్రాబాద్ నుంచి అమరావతి వెళ్లే ఇంటర్ సిటీ ట్రైన్ లో బాంబు కలకలం రేపింది. రైల్లో బాంబు ఉందని బెదిరింపు కాల్ వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రైన్ ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్…