Home » call
లీవ్ తీసుకుని, ఏదైనా పని మీద బయటకు వెళ్లినా, లేదా విశ్రాంతి తీసుకుంటున్నా సరే కాల్స్, మెసేజెస్, ఈ మెయిల్స్ ద్వారా కాంటాక్ట్ అవుతున్నారు. లీవులో ఉన్నా ఏదో ఒక రకంగా పని చేయించుకుంటున్నారు. దీనివల్ల ఎక్కడికెళ్లినా పని చేయడం తప్పడం లేదు. ఉద్యోగుల
ఎయిర్టెల్ స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్ లాంచ్ చేసింది. రూ.99కే 28రోజుల వ్యాలిడిటీతో పాటు డేటా, కాల్, ఎస్ఎమ్ఎస్ సౌకర్యం అందిస్తుంది. కొత్త 'స్మార్ట్ రీఛార్జ్' ప్లాన్తో ఎయిర్టెల్ సిమ్లను సెకండరీ సిమ్గా ఉపయోగించాలనుకున్నా యాక్టివ్గానే ఉంచుకోవ�
Generate SBI debit card Green PIN: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన కస్టమర్ల కోసం కొత్త కొత్త ఫీచర్లు, సౌకర్యాలు ఎప్పటికప్పుడు అందుబాటులోకి తెస్తోంది. తద్వారా కస్టమర్లకు సేవలను మరింత సులభతరం చేస్తోంది. తాజాగా మరో కొత్త
Farmers Call For ‘All-India Bandh’ On Tuesday వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా,విద్యుత్ బిల్లు 2020 ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తొమ్మిది రోజులుగా దేశ రాజధానిలో రైతులు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం పలు దఫాలుగా రైతులతో జరిపిన చర్చలు ఓ కొలిక్కిరాని నే
లాక్ డౌన్ కారణంగా ఉపాధి, ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు రూ. 1,500 నగదు సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు సాయం కూడా చేసింది.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా అన్ని రంగాల ప్రముఖులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా మాజీ రాష్ట్రపతులు ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాన మంత్రులు మన్మోహన్ సింగ్, HD దేవేగౌడ
కరోనావైరస్ యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని లేదా టార్చ్ ను ఆన్ చేయాలని శుక్రవారం వీడియో మెసేజ్ �
కరోనా కట్టడిని చేసేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో పిలుపునిచ్చారు. ఏప్రిల్ 05వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇంట్లో ఉన్న లైట్లు బంద్ చేసి..కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. చీకటిలో దీపాల కాంతులలో కరోనా �
కరోనా ఎఫెక్ట్ : బోధిధర్మను పిలవమంటూ నెటిజన్లు రిక్వెస్ట్ చేస్తున్నారంటున్న శృతి హాసన్..
సికింద్రాబాద్ నుంచి అమరావతి వెళ్లే ఇంటర్ సిటీ ట్రైన్ లో బాంబు కలకలం రేపింది. రైల్లో బాంబు ఉందని బెదిరింపు కాల్ వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రైన్ ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనే ఆపేశారు. బాంబ్