Home » call money gang
విజయవాడలో మరోసారి కాల్ మనీ వేధింపుల కలకలం రేగింది. అదనంగా వడ్డీ చెల్లించలేదంటూ.. ఓ మహిళపై కాల్ మనీ ముఠా దాడికి దిగింది. బాధితురాలు రెండేళ్ల క్రితం రమ్యశ్రీ వద్ద లక్ష రూపాయలు అప్పు తీసుకుంది. అయితే.. అసలు చెల్లించినా అదనంగా 10 లక్షల రూపాయలు చెల�
కర్నూలులో కాల్మనీ వ్యవహారం కలకలం రేపింది. తీసుకున్న అసలుతోపాటు వడ్డీ కట్టినా ఇంకా మరింత డబ్బు చెల్లించాలని బాధితురాలిని వడ్డీ వ్యాపరస్తులు చితక బాదారు.