-
Home » CALLED
CALLED
Bharat Bandh : నేడు భారత్ బంద్..కులాల వారీగా జనగణనకు డిమాండ్
వెనుకబడిన తరగతుల కోసం కుల ఆధారిత జనాభా గణనను కేంద్రం చేపట్టకపోవడంతో సమ్మెకు పిలుపు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని BAMCEF డిమాండ్ చేస్తోంది.
కరోనా నుంచి కోలుకున్న వారికి ఫంగల్ ఇన్ఫెక్షన్, ఎలా సోకుతుంది ?
fungal infection mucormycosis : ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ ఎంతో మందిని బలి తీసుకుంది. ఈ వ్యాధి బారిన పడి..కొంతమంది కోలుకున్నారు. అయితే..కోలుకున్న కొంతకాలానికి పలువురిలో ‘మ్యూకర్ మైకోసిస్’ అనే ప్రాణాంతకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ గుర్తించినట్లు గుజరాత్ లోన
వీడియోకాన్ కేసులో కొచ్చర్ దంపతులను విచారించిన ఈడీ
వీడియోకాన్ లోన్ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చార్ ను ఇవాళ(మే-13,2019)ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇదే కేసులో చందా కొచ్చార్ భర్త దీపక్ కొచ్చర్ ను కూడా ఈడీ అధికారులు విచారించారు. గతంలో ముంబై అధికారులు వారి నుంచి వాంగ్మూలం తీసుక�