Home » Calm
ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఇంజనీరింగ్ విభాగం 94.80 శాతం, మెడిసిన్ 94.16 శాతం విద్యార్థులు హాజరయ్యారు. గత ఏడాది కంటే విద్యార్థుల హాజరు శాతం పెరిగింది. బుధవారం (ఏప్రిల్ 24, 2019)న అధికారులు ఇంజనీరింగ్ విభాగానికి ప్రాథమిక ‘కీ’ వి�