Home » camps
తమ అభిమాన స్టార్ పుట్టిన రోజు వస్తుందంటే..చాలు..ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు ఉండవు. సామాజిక కార్యక్రమాలు చేయడం, స్వీట్లు పంచడం, పటాకులు కాల్చడం..వంటి సంబరాలు జరుపుతూ..సంతోషంగా గడుపుతుంటుంటారు. కానీ..కరోనా నీళ్లు చల్లింది. ఎలాంటి వేడుకలు జరుపొద్�
వలస కూలీలుఎక్కడ వారెక్కడే ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూలీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణాలకు అనుమతినివ్వకూడదని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర�
ఏపీ రాష్ట్రంలో కోవిడ్ 19 వైరస్ పాజిటివ్ కేసులు అధికమౌతున్నాయి. తొలి మరణం సంభవించింది. ఈ క్రమంలో మరోసారి 2020, ఏప్రిల్ 03వ తేదీ శుక్రవారం సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వైరస్ పరిస్థితిపై ఆరా తీశారు. వైరస్ బారిన పడి చికిత్స పొందు
అసలే అది పాకిస్తాన్..అందులోనూ ఇప్పుడు నిప్పు తొక్కింది..పైగా కల్లు తాగినట్లు బిహేవ్ చేసింది. భారత్ కొట్టిన దెబ్బతో దిక్కుతోచని స్థితిలో పడింది..అయినా..భారత్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రపంచంలో ఎన్ని మార్గాలు ఉంటాయో..అన్నింటినీ ట్రై చేస్తోంద�
ఏపీ ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ వినిపించింది. ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి మరో అవకాశం ఇచ్చింది. రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో మార్చి 23,
అబుదాబీలో జరుగుతున్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(OIC)సదస్సులో శుక్రవారం(మార్చి-1,2019) భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అపారమైన పరిజ్ణానం, శాంతి, నమ్మకం, సాంప్రదాయం, అనేకమతాలకు నిలయం, అతిపెద�