Home » Campus
యూనివర్సిటీలు అనగానే విద్యార్థులకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంటుంది అనుకుంటారు. కానీ, అప్పుడప్పుడూ వాటిలో కోత తప్పదు. లక్నో యూనివర్సిటీ విధించిన తాజా నిబంధనే దీనికి నిదర్శనం. అక్కడ రాత్రి పది గంటల తర్వాత క్యాంపస్లో తిరగడం చేయకూడదని నిబంధన వి�
ఈ ఘటన ఛండీఘడ్లోని సెక్టార్ 9 పరిధిలో గల క్యార్మెల్ గల్స్ కాన్వెంట్ స్కూల్లో శుక్రవారం ఉదయం జరిగింది. స్కూల్ ఆవరణలోనే చాలా ఏళ్లనాటి రావి చెట్టు ఉంది. ఇది 250 ఏళ్ల నాటి చెట్టు. దాదాపు 70 అడుగుల ఎత్తు ఉంటుంది.
ఇంజనీరింగ్ క్యాంపస్ వెనుక ప్రాంతం చెట్లు పెరిగి నిర్మానుష్యంగా మారింది. ఇదే అదునుగా హిజ్రాలు ఆ ప్రాంతాన్ని అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారు.
క్యాంపస్ అధికారుల నిర్వాకం విస్మయానికి గురి చేస్తోంది. వారు చేసిన పని అందరిని నిర్ఘాంతపరుస్తోంది. ఇదెక్కడి చోద్యం అని ముక్కున వేలేసుకునేలా చేసింది.
సెప్టెంబర్ 01వ తేదీ నుంచి కొన్ని పరీక్షలు జరుగనున్నాయి. జీఎఫ్టీఐ ప్రవేశాలకు జెఈఈ మెయిన్ ఎగ్జామ్ విడతల వారీగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 06వ తేదీ వరకు 12 విడతల్లో నిర్వహిందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) చర్యలు చేపట్టింది. పరీక్ష సమ�
ఓవైపు కరోనా సంక్షోభంతో కొత్త ఉద్యోగాల మాట అటుంచి ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్న విషయం తెలిసిందే. అయితే ఇటువంటి సంక్షోభ సమయంలో కూడా భారీగా కొత్త ఉద్యోగాలు ఇచ్చేందుకు దేశంలోని అతిపెద్ద ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) సిద్ధమైంది. �
వరంగల్ ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్రంగా మారిపోనుంది. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో రెండో ఐటీ నగరంగా అభివృద్ధి చెందుతోంది. దేశీయ ఐటీ కంపెనీలైన టెక్ మహీంద్రా,
రాజస్థాన్ లోని కోట ప్రభుత్వ హాస్పిటల్ లో పరిస్థితి దారుణంగా మారింది. కోట సిటీలోని జేకే లొన్ ప్రభుత్వ హాస్పిటల్ లో కేవలం ఒక్క నెలలోనే 100మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కోట హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే
కోల్ కతాలోని జాదవ్పూర్ యూనివర్శిటీలో కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకు చేదు అనుభవం ఎదురైంది. ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం ఏబీవీపీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇవాళ(సెప్టెంబర్-19,2019) జాదవ్ పూర్ యూనివర్శిటికీ బాబుల్ సుప్రియో వెళ్ల
విశాఖ : సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ఏపీలో పార్టీ పట్టు సాధించుకోవటానికి బీజేపీ యత్నాలు చేస్తోంది. దీనికి ఏపీలోని విశాఖపట్నంలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. మార్చి1న మోడీ సభను బీజేపీ నేతలు విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ ఆవరణల