-
Home » Candidate
Candidate
Group-4 Exam : గ్రూప్-4 ఎగ్జామ్ లో సెల్ ఫోన్ తో పట్టుబడ్డ అభ్యర్థి.. కేసు నమోదు చేసిన పోలీసులు
పరీక్ష ప్రారంభమైన అర్ధగంట తర్వాత ఈ విషయాన్ని ఇన్విజిలేటర్ గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించి ఆ అభ్యర్థిని పోలీసులకు అప్పగించారు.
Munugode Bypoll: తమ అభ్యర్థిని ప్రకటించిన బీఎస్పీ చీఫ్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అయితే రిటైర్డ్ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ చేరికతో ఈ మధ్య బహుజన్ సమాజ్ పార్టీ కొంత మేరకు వినిపిస్తోంది. రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం ప్రవీణ్ కుమార్ ఎదు�
మునుగోడు అభ్యర్థిపై క్లారిటీకి వచ్చేసిన కాంగ్రెస్..!
మునుగోడు అభ్యర్థిపై క్లారిటీకి వచ్చేసిన కాంగ్రెస్..!
Etala Rajender : హుజూరాబాద్ అభ్యర్థిగా ఈటల రాజేందర్.. అధికారికంగా ప్రకటించిన బీజేపీ
హుజూరాబాద్ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ను బీజేపీ అధికారికంగా ప్రకటించింది. ఈటల పేరును బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు. హుజూరాబాద్లో త్రిముఖ పోరు మొదలైంది.
Nomula Bhagat : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, నోముల భగత్ ఎవరు ?
Nagarjuna Sagar By-election : నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ను ఖరారు చేశారు. టీఆర్ఎస్ భవన్కు చేరుకున్న కేసీఆర్.. ఆయనకు బీఫాం కూడా అందించారు. యాదవ సామాజిక వర్గం నుంచి అనేక మంది పేర్లు తెరపైకి వచ్చ�
Nagarjuna Sagar bypoll : సాగర్ బై పోల్ టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు
నాగార్జున సాగర్లో బైపోల్ హీట్ పీక్ స్టేజ్ చేరుతోంది.
TPT BY Poll : తిరుపతి బీజేపీ అభ్యర్థి ఖరారు!
తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.
కేరళలో బీజేపీకి షాక్..అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పోటీకి నిరాకరించిన MBA గ్రాడ్యేయేట్
కేరళలో ఓ బీజేపీ అభ్యర్థి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నిరాకరించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఆదివారం విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో మణికుట్టన్ పేరు ఉంది.
నాగార్జునసాగర్ అభ్యర్థి ఎంపికపై టీఆర్ఎస్ వ్యూహాలు..ఆశావాహులను పక్కా ప్రణాళికతో సైడ్ చేస్తున్న కేసీఆర్
నాగార్జునసాగర్ ఉపఎన్నికను టిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అభ్యర్థి ఎంపిక విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తుంది. ఆశావాహుల సంఖ్య ఆమాంతం పెరగడంతో.. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా గులాబీ బాస్ తెలివిగా ఒక్కోక్కరిని సైడ్ చేస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల టెన్షన్ : టీడీపీ మద్దతుదారుడు ఈరన్న సేఫ్
TDP supporter eranna Safe : అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్నాడు టీడీపీ మద్దతుదారుడు ఈరన్న. ముఖానికి మాస్క్ ధరించిన ముగ్గురు దుండగులు తనను కిడ్నాప్ చేశారని తెలిపాడు. మత్తు మందు ఇచ్చి రాయపురం సమీపంలోని అడవిలోకి తీసుకెళ