Home » Cannabis
హైదరాబాద్ లో గంజాయి కలకలం రేపింది. నాంపల్లి రైల్వే స్టేషన్ పోలీసులు 336 కిలోల గంజాయిని పట్టుకున్నారు. విశాఖ నుంచి ముంబైకి రైలులో గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు.
ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు 5వేల 965ఎకరాల్లో వేసిన 29లక్షల 82వేల 425 గంజాయి మొక్కలను పోలీసులు నాశనం చేశారు. 36రోజులుగా పెరుగుతున్న రూ. వెయ్యి 491కోట్ల..
గంజాయి అక్రమ రవాణాకు అక్రమార్కులు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ను వినియోగించుకుంటున్నారు. టన్ను గంజాయిని ఈవిధంగా తరలించినట్లు తేలింది. విశాఖ నుంచి 4నెలలుగా ఈ వ్యవహారం సాగుతోంది.
తెలంగాణను డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని అన్నారు. పరిస్థితి తీవ్రతరం కాకముందే
హైదరాబాద్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద సుమారు రూ.21 కోట్ల విలువ చేసే 3,400 కిలోల గంజాయిని ఎన్సీబీ అధికారులు పట్టుకున్నారు. 24 సంచుల్లో గంజాయి గుర్తించారు.
ఏ పంట పండించినా నష్టాలే మిగులుతున్నాయి. పెట్టిన డబ్బు తిరిగి రావడం లేదు. దీంతో తీవ్ర ఆవేదన చెందిన ఓ రైతు.. కలెక్టర్ కు రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గంజాయి పండిస్తాను
రూ.50 ఇవ్వలేదని స్నేహితుడిని హత్యచేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన బీహార్ లో జరిగింది. గంజాయికి డబ్బు ఇవ్వలేదనే కసితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులో నివాసం ఉంటున్న విదేశీయులపై సీసీబీ పోలీసులు దాడులు నిర్వహించారు. విదేశీలయుల నివాసాలపై కేంద్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి వీసా గడువు ముగిసినా ఇంకా భారత్ నుంచి వెళ్లని 38మందిని గుర్తించారు.
hyderabad youth addicting to ganja: యువత జీవితాలను గంజాయి చిత్తు చేస్తోందా..? గంజాయి మత్తులో స్నేహితులే…శత్రువులుగా మారుతున్నారా..? ఒకరిపై ఒకరు దాడులు.. చివరకు హత్యలకు సైతం వెనకాడటం లేదా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల హైదరాబాద్లో వరుసగా వెలుగు చూస్తు
ప్రపంచంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశం అమెరికా. కరోనా దెబ్బకు అగ్రరాజ్యం విలవిలలాడిపోతోంది. భారీ స్థాయిలో అక్కడ కేసులు నమోదవుతున్నాయి. కాగా, కరోనా చికిత్సకు సంబంధించి అమెరికా పరిశోధకులు గంజాయి మొక్కపై దృష్టి పెట్టారు. గంజాయి మొక్క ఏమైనా �