Home » Capital City Farmers
అభివృద్ధిని వికేంద్రీకరించాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు. మూడు రాజధానుల ఆలోచనను అసెంబ్లీ సాక్షిగా సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ నిర్ణయంపై రాజధాని గ్రామాల్లో రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చ�