capital people

    ఆ రెండు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు ఫిక్స్‌!

    January 4, 2020 / 10:06 AM IST

    అమరావతి ప్రాంతంలో భావోద్వేగాలు పెరుగుతున్నాయి. రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల ప్రకటన వెలువడిన నాటి నుంచి పార్టీల్లో కూడా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాజధాని పరిధిలోని నియోజకవర్గాల అధికార పార్టీ ఎమ్మెల�

10TV Telugu News