Home » capital villages
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని గ్రామాల పర్యటన వాయిదా వేసుకున్నారు. బీజేపీతో చర్చించాక కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
రేపు అమరావతి రాజధాని గ్రామాల్లో బంద్ కు రైతులు పిలుపు ఇచ్చారు. మహిళలపై పోలీసుల దౌర్జన్యాలకు నిరసనంగా బంద్ కు పిలుపిచ్చారు.
మూడు రాజధానులను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నదని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆందోళనలు నేటితో పదోరోజుకు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే అమరావతి ప్రాంతంలో రైతులు రాజధానిపై కేబినెట్ భేటీ సంధర్భంగా ఆంద�