CAPTURE

    Drink Sea Water : ఇకనుంచి సముద్రపు నీటిని తాగొచ్చు!

    December 20, 2022 / 08:22 AM IST

    అమెరికాలోని ప్రెయిరీ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ పరిశోధకులు సముద్ర జలాలపై ఉండే నీటి ఆవిరిని ఒడిసిపట్టే నూతన విధానాన్ని కనుగొన్నారు. ఆ నీటి ఆవిరి స్వచ్ఛమైన నీరుగా గుర్తించారు.

    Stellar Fingerprint : అంతరిక్షంలో నక్షత్రాల వేలిముద్రలు

    October 15, 2022 / 07:11 AM IST

    అంతరిక్షంలో రెండు నక్షత్రాల వేలిముద్రల వంటి చిత్రాన్ని క్లిక్ మనిపించింది. దీని గురించి నాసా పరిశోధకులు వివరిస్తూ.. అంతరిక్షంలో రెండు నక్షత్రాలు ప్రతి 8 ఏళ్లకోసారి కలుస్తాయని చెప్పారు. ఇవి కలిసే సమయంలో వాటిలో ఆ నక్షత్రాలు వెలువరించే వాయువ�

    వావ్.. జాబిల్లి ముందు స్పేస్ స్టేషన్ ఫొటో క్లిక్ మనిపించాడు

    March 4, 2021 / 06:37 PM IST

    Guy Clicks Space Station Pic: ఆండ్రూ మెక్ మెకార్తీ.. పరిచయం అక్కర్లేని పేరు. తన టెలిస్కోప్ ద్వారా స్పేస్ లో క్రేజీ ఫొటోస్ తియ్యడంలో స్పెషలిస్ట్. ఇప్పటివరకు అనేక పిక్స్ తీశాడు. తన టాలెంట్ తో ప్రపంచాన్ని ఔరా అనిపించాడు. స్పేస్ స్టేషన్ లో రేర్ పొజిషిన్స్ లో పిక్స్

    లంచం తీసుకున్న ఆఫీసర్‌ని పట్టించిన సీసీ కెమెరా

    February 6, 2021 / 09:25 PM IST

    CCTV camera captures bribe-taking officer : అవినీతి ఆర్జనకు అలవాటు పడ్డ కొంతమంది అధికారులు లంచం తీసుకుంటుంగా చూశాం. ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌ గా పట్టుబడటం చూశాం, విన్నాం కూడా. కానీ లంచం తీసుకుంటున్న అధికారిని సీసీ కెమెరానే పట్టించిన వైనం శ్రీకాకుళం జిల్లా కర్మాగారాల త�

    టాయిలెట్ లో కుక్క, చిరుత..ఎలా వచ్చాయి ? తర్వాత ఏం జరిగింది ?

    February 4, 2021 / 11:36 AM IST

    stray dog locked up in toilet : టాయిలెట్ లో కుక్క, చిరుత ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇతర జంతువులను చంపే అలవాటు ఉన్న చిరుత..కుక్కను ఏమీ చేయకపోవడం విశేషం. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా…ఆరు గంటల వరకు అందులో ఉన్నాయి. విషయం తెలుసుకున్న అధికారులు అక�

    పెళ్లైన మహిళలే వీడి టార్గెట్, 50మందిని నగ్నంగా వీడియో తీసి దొరికి పోయాడు

    April 17, 2020 / 10:55 AM IST

    ఆ కుర్రాడు బీటెక్ చదువుతున్నాడు. చక్కగా చదువుకుంటూ, బుద్ధిగా క్లాస్ బుక్స్ తో కాలక్షేపం చేయాల్సిన వయసు. ఇలాంటి వయసులో అతడు దారితప్పాడు. లాక్ డౌన్

    రాసిపెట్టుకోండి…2025 తర్వాత భారత్ లో పాక్ విలీనం!

    March 17, 2019 / 11:39 AM IST

    RSS సీనియర్ నాయకుడు ఇంద్రేశ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2025 తర్వాత పాకిస్తాన్‌…​ భారత్‌ లో భాగం అవుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌ సమస్యపై ముంబైలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యూరోపియన్‌ యూనియన్‌ మాదిరి అఖండ భారత్‌ రూపొం�

10TV Telugu News