Home » Car
పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర దుర్ఘటన జరిగింది. కారు పంట కాలువ లోకి దూసుకు వెళ్లిపోయిన ఘటనలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు విడిచారు.తణుకు షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ని పంట కాల్వలోకి సోమవారం ఉదయం కారు దూసుకువెళ్లటంతో ఒక మహిళా ఉద్యోగిని స�
వరంగల్ రూరల్ జిల్లాలో ఈ తెల్లవారు ఝూమున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారును ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు మరణించారు. బుధవారం తెల్లవారుజామున దామెర మండలం పసరగొండ క్రాస్ రోడ్ వద్ద లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్ట�
ఇద్దరు వాహనదారుల మధ్య వివాదం ఒక వ్యక్తి ప్రాణాలు మీదికి తెచ్చింది. ఢిల్లీలోని వికాస్పురి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీ ఉత్తర ప్రాంతం పంఖా రోడ్డులో నివాసం ఉంటున్న చేతన్ గురువారం రాత్రి బైక్పై వెళ్తుండగా నజాఫ్గఢ్ రోడ్డులో కారు ఢీకొట
విజయవాడ మర్డర్ ప్లాన్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు వేణుగోపాల్ రెడ్డి శానిటైజర్ చల్లి కారుకు నిప్పుపెట్టినట్లు పోలీసుల విచారణలో తేలినట్లుగా తెలుస్తోంది. వేణుగోపాల్ రెడ్డిని వ్యాపారంలో గంగాధర్ దంపతులు కృష్ణారెడ్
పక్కింటిలో ఉండే పిల్లలు ఎంత అల్లరి చేసినా..తుంటరిపనులు చేసినా..మనకు ఎంత ఇబ్బంది కలిగించినా భరించాల్సిందే మన దేశంలో అయితే. కానీ అదే అమెరికాలో ఇటువంటిదే అయితే..మా హక్కులకు భంగం కలిగిందని నైబర్స్ ఊరుకోరు..కేసు కూడా పెడతారు..అది చిన్నపిల్లలైనా సర
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు దర్యాప్తులో భాగంగా రియా చక్రవర్తి శుక్రవారం (ఆగష్టు 7) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి విచారణకు హాజరైన విషయం తెలిసిందే. విచారణకు రియా తన సోదరుడు షోయిక్ చక్రవర్తితో కలిసి ఈడీ కార్యాలయాన�
సినీ నటుడు మోహన్బాబు ఫాం హౌస్ దగ్గర కలకలం రేగింది. ఓ కారులో వచ్చిన కొందరు దుండగులు హల్ చల్ చేశారు. జల్పల్లిలోని మోహన్ బాబు ఫాం హౌస్లోకి కారుతో అక్రమంగా చొరబడిన దుండగులు, మిమ్మల్ని వదలం అంటూ మోహన్ బాబు కుటుంబ సభ్యులను బెదిరించి వెళ్లారు. దీ
అనంతపురం జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే ఇద్దరు వ్యక్తులు వరద నీటిలో నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రాణం మీదికి తెచ్చుకున్నారు. ఉధృతంగా గుత్తి వాగులో ఓ కారు కొట్టుక�
చిన్న గల్లీ..ఆ దారిలో పాదాచారులు, వాహనాలు వెళుతూ..కొంచెం బిజీ బిజీగా ఉంది. ఓ ఆటో వెళుతుండగా..దాని వెనుక ఓ బైక్ పై వెళుతున్నారు. అదే సమయంలో ఓ కారును ర్యాష్ గా పోనిస్తూ…మహిళను ఢీకొట్టాడు. దీంతో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీల�