నిజానికి రోడ్డు ఖాళీగానే ఉంది. ఒకవైపు నుంచి ఆర్టీసీ బస్సు వేగంగా వస్తోంది. వస్త ఒక కారును ఓవర్ టేక్ చేసింది. ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. కారు అటు పక్కకు పడిపోగా, బస్సు మాత్రం ఇటు వైపు ఉన్న చర్చి ఆర్చ్ని ఢీకొట్టింది. ఆ వెంట
తన కారు ఎవరో ఎత్తుకెళ్లారని బుధవారం పోలీసులకు చీకోటి ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. కొంతమంది వారం రోజులుగా తన ఇంటిపై రెక్కీ నిర్వహిస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రెక్కీ నిర్వహించిన వారే ఈనెల 20న తెల్లవారుజామున తన కారును ద�
తన కారు చోరీ సాధారణ దొంగతనం కాదని కేసినో కింగ్ చికోటి ప్రవీణ్ అన్నారు. 10టీవీతో ఆయన ఇవాళ మాట్లాడారు. తనకు ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని చెప్పారు. కొంత కాలంగా రెక్కీ నిర్వహిస్తున్నారని అన్నారు. పోలీసులు విచారణ జరిపి తనకు భద్రత పెంచాలని చెప
గంజాయి స్మగ్లర్ కారులో షికారు చేసిన అనకాపల్లి డీఎస్పీ సునీల్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సీజ్ చేసిన కారులో డీఎస్పీ షికారుపై పోలీసుల విచారణ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే డీజీపీకి అనకాపల్లి ఎస్పీ గౌతమీచారి నివేదిక ఇచ్చారు.
అనకాపల్లిలో పోలీస్ ఆఫీసర్ నిబంధనలకు పాతరేశారు. సీజ్ చేసిన కారును రోడ్డెక్కించారు. ఎవరికి తెలియకుండా ఉండేందుకు కారు నెంబర్ ప్లేట్ మార్చేసి మరీ తిరిగారు. చివరికి యాక్సిడెంట్ అవ్వడంతో కారు ఎవరిదని ఆరా తీస్తే అసలు అప్పుడు వెలుగు చూసింది.
మనుషులుగా మూగజీవాలపై మానవత్వం చూపించడం మన బాధ్యత. అయితే, కొందరు మాత్రం వాటి విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. కర్కశంగా ప్రవర్తిస్తారు. తాజాగా బెంగళూరులో ఒక కారు రోడ్డుపై విశ్రాంతి తీసుకుంటున్న వీధి కుక్క మీది నుంచి దూసుకెళ్లింది.
మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపురం శివారులో ఓ కారులో సగం కాలిన మృతదేహం తీవ్ర కలకలం రేపింది. కారులో సగం కాలిన మృతదేహం కనిపించటం సంచలన కలిగించింది. కారు డోరులోనుంచి సగంకాలిన మృతదేహం కాలు బయటకు కనిపించటంతో స్థానికులు హడలిపోయారు. ఆ కారు వద్
నల్లగొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మెర్సిడెజ్-సీ220 మోడల్ వైట్ కారులో నేను లిక్కర్ షాపుకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నాను. మధ్యలో ఆడి షోరూంకి సమీపంలో మూత్ర విసర్జన చేయడానికని రోడ్డు పక్కన కారు ఆపాను. తిరిగి వస్తుంటే ఒక హుందాయ్ కారు నా కారు ముందు ఆగింది. అందులోంచి ముగ్గురు వ్యక�
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. చలాన్ చెల్లించాలన్న ట్రాఫిక్ పోలీస్ ను కారుతో ఢీకొట్టి 4 కిమీ ఈడ్చుకెళ్లాడు. ఫోన్ మాట్లాడుతూ కారు నడుపుతున్న వ్యక్తిని సిగ్నల్ వద్ద ట్రాఫిక్ పోలీసు ఆపారు.