Home » Cargo
విశాఖ పోర్టు మరో అరుదైన రికార్డు సాధించింది. ఒకే రోజు పోర్టులో అత్యధిక సరుకును హ్యాండిల్ చేసిన ఘనత వహించింది.
vaccine in Telugu states : తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీలో వ్యాక్సిన్ పంపిణీని సీఎం జగన్ ప్రారంభించనుండగా.. తెలంగాణలో గవర్నర్ తమిళిసై, మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించనున్నారు. ఏపీ వ్యాప్తంగా 332 కేంద్రాల్ల�
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించటంతో ఎక్కడి వారక్కడే ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజా రవాణా వ్యవస్ధ స్తంభించిపోయింది. రైళ్లు,బస్సులు విమానాలతో సహా అన్ని ఆగిపోయాయి. ఉపాధి కోసం వివిధ రాష్ట్రాలక�
కరోనా నియంత్రణకు కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నెల 22నుంచి వారం రోజుల పాటు అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు మార్చి-19న భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు,రోజు�
ఆంధ్రప్రదేశ్ లో నీలి విప్లవానికి మంచి రోజులు వచ్చాయి. పదిహేనేళ్ల కల నెరవేరే రోజు వచ్చింది. రొయ్యల రవాణా కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. పడిగాపులు కాచి పెంచిన రొయ్యలు సరైన రవాణా సౌకర్యం లేక తీవ్రంగా నష్టపోతున్న ఆక్వా రైతుల కష్టాలు తీరను
తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలు మొదలుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నెలలోనే కార్గో సేవల్ని ప్రారంభించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు భావించినా.. ఏర్పాట్లు పూర్తికాకపోవడంతో వాయిదా పడింది. ప్రయాణికులకు ఉపయోగకరంగా లేని 800 బస్సుల్ని కార్గో సేవల కోసం �
తెలంగాణ రాష్ట్రంలో కార్గో బస్సు సర్వీసులు తిరుగనున్నాయి. టీఎస్ఆర్టీసీ.. కార్గో బస్సు సర్వీసులను ఫైనల్ చేసింది.