Home » cargo ship
స్టెమ్ షిప్పింగ్ ప్రకారం.. హౌతీ మిలిటెంట్ల దాడితో సముద్రగర్భంలో మునిగిన భారీ ఓడ.. చైనా నుంచి టర్కీకి ఇనుము, ఎరువులను తీసుకెళ్తున్నట్లు తెలిసింది.
ఎర్ర సముద్రంలో వేలాది గొర్రెలను తీసుకెళ్తున్న కార్గో షిప్ బోల్తా పడింది. స్థానిక మత్స్యకారులు వాటి ప్రాణాలు కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు.
హిందూ మహా సముద్రంలో మరో నౌక హైజాక్కు గురైంది.
భారతదేశానికి వెళుతున్న కార్గో షిప్ ను హౌతీ మిలిటెంట్లు హెలికాప్టర్ సాయంతో హైజాక్ చేశారు. యెమెన్ దేశానికి చెందిన హౌతీ మిలీషియా దక్షిణ ఎర్ర సముద్రంలో భారత్కు చెందిన అంతర్జాతీయ కార్గో షిప్ను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది....
నెదర్లాండ్స్ లోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా పోస్ట్లో అగ్నిప్రమాదంలో ఒక భారతీయుడు మరణించినట్లు తెలిపింది.
కోట్లాది రూపాయల కొకైన్ అరటిపండ్ల బాక్సుల్లో అక్రమ రవాణాకు సిద్ధం చేశారు. పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీలు చేశారు. జర్మన్ షెపర్డ్ సాయంతో డ్రగ్స్ గుట్టు రట్టు చేశారు ఇటాలియన్ పోలీసులు.
ఒక కార్గో షిప్ సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో నౌకలో ప్రయాణిస్తున్న 8 మంది మృతి చెందారు. జపాన్, దక్షిణ కొరియా మధ్య సముద్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
మూడు ఫుట్బాల్ గ్రౌండ్ల వైశాల్యంతో ఉన్న ది ఫెలిసిటీ ఏస్ షిప్లో కెనడాకు పంపించాలని భావించినా.. మధ్యలో ప్రమాదం జరగడంతో... భారీ నష్టం జరిగినట్లు వోక్స్ వ్యాగన్ ప్రతినిధులు..
ఉత్తర జపాన్ పోర్ట్ కి నుండి బయలుదేరిన పనామా దేశానికి చెందిన ఓ సరుకు ఓడ గురువారం తెల్లవారుజామున రెండు భాగాలుగా విరిగిపోయిందని జపాన్ కోస్ట్ గార్డ్ తెలిపింది.
ప్రపంచ దేశాలకు క్రూడ్ ఆయిల్ రవాణాకు అత్యంత ఆధారమైన సూయజ్ కాలువ నౌక రవాణాకు మార్చి 23 నుంచి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా భారతదేశానికి నౌక ద్వారా సాగే రవాణా మార్గాలపై ప్రభావం పడుతోంది.