Home » Carpet Factory
ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో పైపులైన్లో విషవాయువు లీకైన ఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. గురువారం (ఫిబ్రవరి 6,2020) ఉదయం 8 గంటలకు జరిగింది. సీతాపూర్ పట్టణంలోని బిస్వాన్ కొత్వాలి ప్రాంతంలోని జలాల్ప�
దేశంలో ఉగ్ర టెర్రర్ నెలకొన్న సందర్భంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం బదోహీలో భారీ పేలుడు తీవ్ర కలకలం రేపింది. మరో ఉగ్రదాడి జరిగిందా ? అనే అనుమానాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పేలుడు ధాటికి భవనాలు కుప్పకూలడంతో భారీ స్థాయిలో పేలుడు సం