Home » cash withdrawal
ఆగస్టు 1 నుంచి ఏటీఎం చార్జీలు పెరగనున్నాయి. ఏటీఎం నిబంధనలలో కొన్ని మార్పులను రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇటీవలే ప్రకటించింది. ఏటీఎం కేంద్రాల్లో ఒక్కో ఆర్ధిక లావాదేవీపై ఇంటర్ ఛేంజ్ ఫీజును రూ.15 నుంచి రూ.17కు పెంచనుంది.
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ కొన్ని అకౌంట్లకు జులై నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయనుంది. బేసిక్ సేవింగ్స్ అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఉన్నవారికి కొత్త సర్వీసు ఛార్జీలు వర్తించనున్నాయి.
బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ట్రాన్స్ జాక్షన్ ఛార్జీలు భారీగా పెరిగిపోనున్నాయి. క్యాష్ విత్ డ్రా చేస్తే భారీగా ఛార్జీలు పడతాయని వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.