casting

    తల్లి ఆశీస్సులు తీసుకుని ఓటు వేసిన మోడీ

    April 23, 2019 / 03:42 AM IST

     ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశవ్యాప్తంగా మూడో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. గుజరాత్, కేరళ సహా 14 రాష్ట్రాల్లోని 116 లోక్‌సభ స్థానాలకు మంగళవారం (ఏప్రిల్ 23,2019) ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గుజరాత్ లోన

10TV Telugu News