Home » cbi enquiry
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి సీబీఐ విచారణ నాలుగో రోజు కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ జరుగుతోంది.
ap cm jagan: ఎన్డీయే నుంచి టీడీపీ బయటకొచ్చేసి చాలా రోజులైంది. ఇప్పుడదే ఏపీ నుంచి వైసీపీ.. ఎన్డీయేలోకి వెళ్లేందుకు.. ఢిల్లీ నుంచి రాయబారం మొదలైంది. కానీ.. ఒక అడ్డంకి, ఒక డిమాండ్.. రెండూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆపుతున్నాయట. ఆ అడ్డంకి తొలగి.. ఆ డిమాండ్ �
మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నిన్న(సెప్టెంబర్ 23,2020) ఇద్దరు కీలక వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారించిన సీబీఐ అధికారులు… ఇవాళ(సెప్టెంబర్ 24,2020) పులివెందులకు చెందిన ఏడుగురిపై
ఈసారి పార్లమెంట్ సమావేశాలను టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ను టార్గెట్ చేసేందుకు ఉపయోగించుకోవాలని వైసీపీ ఎంపీలు భావిస్తున్నారట. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల సందర్భంగా వైసీపీ ఎంపీలు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు హ
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై హైకోర్టు సీరియస్ అయ్యింది. చేతకాకపోతే తప్పుకోండి అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఓ కేసు విషయంలో కోర్టు ఈ కామెంట్స్ చేసింది. అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అనే వ్యక్తి అదృశ్యం అయ్యాడు. బాధితుడి మేనమామ హైకోర్టుని
అంతర్వేది రథం దగ్ధం ఘటనలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. దేవుళ్లను, ఆలయాలను కూడా రాజకీయాలకు వాడుతున్నారని మండిపడ్డారు. మతాలు, దేవుళ్లను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పర�
139 People Rape Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న 139మంది అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితురాలు సంచలన నిజాలు బయటపెట్టింది. తనను 139 మంది అత్యాచారం చేయలేదని బాధితురాలు చెప్పింది. అంతేకాదు యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు అమాయకులు �
Hyderabad Rape Victim on Anchor Pradeep: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న 139మంది అత్యాచారం కేసుపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పందించారు. ఈ కేసులో పూర్తి నిజానిజాలు తెలియాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితురాలికి, ఆమె కుటుంబ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న 139మంది అత్యాచారం కేసుపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పందించారు. ఈ కేసులో పూర్తి నిజానిజాలు తెలియాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని మందృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. బాధితురాలికి, కుటుంబానికి పూర
సంచలనం రేపిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుశాంత్ ఆత్మహత్యపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు బుధవారం(ఆగస్టు 19,2020) అత్యున్నత న్యాయస్థానం తన నిర్ణయాన్ని తెలిపింది. సేకరిం