CBN

    నారా వారి ఊరిలోనే: టీడీపీనే టార్గెట్.. వైసీపీ కొత్త ప్లాన్

    February 1, 2020 / 10:04 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతే రాజధాని అంటూ టీడీపీ ఉద్యమం చేస్తుండగా..  ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు, పార్టీకి ఝలక్ ఇచ్చేందుకు ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం అయ్యింది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాష్ట్రం�

    పీకే, సీబీఎన్, లోకేష్ ఇష్టం..ఆ జనసేన కార్యకర్తల మీద ఒట్టు – వర్మ ట్వీట్

    December 14, 2019 / 03:24 PM IST

    పీకే, సీబీఎన్, లోకేష్‌లను ఎంతగానో ప్రేమిస్తా..కోడూరుపాడు జనసేన కార్యకర్తలపై ఒట్టేసి ఈ విషయం చెబుతున్నా..అంటూ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ వెల్లడించారు. ఓ పోస్టర్‌పై ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఇంతకు ఆ ఫొటోలో ఏముందంటే..శ్రద్ధాంజలి..

    అవినీతి చక్రవర్తి : బాబుపై వైసీపీ బుక్ రిలీజ్

    January 6, 2019 / 06:53 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పేరిట ఓ పుస్తకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ బుక్‌ని విడుదల చేసింది. బాబు ఎంత అవనీతి చేశాడో...రాష్ట్రాన్ని దారుణంగా దోచుకుంటున్నారో బుక్‌లో వివరించడం జరిగిందని జగన్ వివరించారు.

10TV Telugu News