Home » CBS
దసరా పండగ సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికుల కోసం టీ.ఎస్.ఆర్టీసీ జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక పాయింట్ల ద్వారా బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇంట్లో చిన్న వస్తువు పోతేనే.. మళ్లీ అలాంటిది జరగకుండా జాగ్రత్త పడతాం. పర్సులో 100 రూపాయలు చోరీకి గురైతే… మరుసటి రోజు నుంచి ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుంటాం. మరి.. లక్షల రూపాయల బస్సును దొంగలు ఎత్తుకపోయిన తర్వాత ఏం చేయాలి? సర్కార్ సొమ్మేగా.. మాక�