తమిళనాడులోని కూనూర్ సమీపంలో డిసెంబర్-8న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దేశపు తొలి త్రివిధ దళపతి బిపిన్ రావత్ మరణించడం దేశాన్ని శోఖసంద్రంలో ముంచింది. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే
దివంగత భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ కు పత్ర కళాకారుడు రావి ఆకుతో నివాళి అర్పించాడు.
రావత్కు యావత్ భారత్ కన్నీటి నివాళి
రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై ఎయిర్ ఫోర్స్ ట్వీట్
తమిళనాడులోని కూనూర్ వద్ద బుధవారం హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్ దంపతులు సహా 11 మంది సైనికుల పార్థివ దేహాలను ఢిల్లీలోని పాలెం ఎయిర్ బేస్కు తీసుకొచ్చారు.
బిపిన్ రావత్ హెలికాఫ్టర్ ప్రమాదానికి అసలు కారణం.. ?
సీడీఎస్ పదవి అంటే ఏంటి.. అధికారాలేంటి?
తమిళనాడు కానూరులో బుధవారం(డిసెంబర్ 8,2021) మధ్యాహ్నం జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో దేశ మొదటి త్రివిధ దళాధిపతి(సీడీఎస్ జనరల్) బిపిన్ రావత్ కన్నుమూశారు. భారత వాయుసేనకు చెందిన ఎం
తమిళనాడు రాష్ట్రంలోని కూనూర్ కి 7 కిలోమీటర్ల దూరంలో బుధవారం మధ్యాహ్నాం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాద ఘటనలో త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్
హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక సహా 11 మంది సాయుధ బలగాల మృతదేహాలు గురువారం సాయంత్రంలోగా ఢిల్లీ చేరుకోనున్నట్లు