Home » CELEBRATIES
సినీ ప్రముఖులపై రాజకీయ పార్టీల దృష్టి
హైదరాబాద్ శివార్లలో నాలుగు మానవమృగాల చేతిలో బలైపోయిన ప్రియాంకరెడ్డి సంఘటన దేశప్రజల హృదయాలను కలిచివేసింది. దారుణ హత్యకు గురైన వెటర్నరీ యువ వైద్యురాలు ప్రియాంక రెడ్డి అత్యాచారం..హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను కఠినంగా �
తమిళ హీరో విశాల్,నటి అనీశాల నిశ్చితార్థ వేడుక శనివారం(మార్చి-16,2019) ఘనంగా జరిగింది.హైదరాబాద్ లోని ఓ హోటల్ లో జరిగిన ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.ఈ సందర్భంగా తీసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విశాల్-అనీశాలకు అభిమానుల
ఏప్రిల్-మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు సహకరించాలని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని రాజకీయ, క్రీడా,మీడియా, వ్యాపార, బాలీవుడ్ సహా పలు రంగాలకు చెందిన చెందిన ప్రముఖుల పేర్లను ట్�