Home » celebrity news india
బాలీవుడ్ నటుడు కిషోర్ నంద్లాస్కర్ కరోనాకు బలయ్యారు. చికిత్స పొందుతూ.. ముంబైలో మరణించారు. గత కొంత కాలంగా గుండె సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు..