Home » cell tower
ఇటీవల బ్రిడ్జీలు, రైలింజన్ ను దొంగిలించిన ఘటనలను చూశాం... తాజాగా దొంగలు ఏకంగా సెల్ టవర్ నే ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. టెక్నీషియన్ సమాచారం కంపెనీ అధికారులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
సాగు చేసే రైతులు నిరసన వ్యక్తంచేయాల్సిన దుస్థితికి చేరుకున్నారు.కష్ట నష్టాలకు వెరువకుండా పాడి పంటలు పండించే రైతులు తమ భూముల కోసం పోరాడాల్సిన పరిస్థితికి వచ్చారు. పాసు పుస్తకాల కోసం సంవత్సరల తరబడి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న క్రమం�
విజయవాడ రేడియో స్టేషన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరుద్యోగ మహిళలు తమకు న్యాయం చేయాలని డిమాండ్ పెట్రోల్ బాటిల్స్ తో చేస్తు ఆకాశవాణి (రేడియో)టవర్ ఎక్కారు. సీఎం జగన్ వెంటనే స్పందించి తమకు న్యాయంచేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెట�
తన భార్యను కాపురానికి పంపించటంలేదనే కోపంతో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. ప్రకాశం జిల్లా పర్చూర్ మండలం అన్నబొట్లవారి పాలెంలో చందు అనే యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. తన భార్యను తీసుకొచ్చి కాపురానికి వస్తానని చెప్పే వరకూ టవర్ దిగేది లే�
చిత్తూరు జిల్లాలో ప్రియురాలు కోసం ప్రియుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. చిత్తూరుకు చెందిన వినోద్ ఓ అమ్మాయి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వినోద్ ఇంటి నుంచి అమ్మాయిని అమె తల్లిదండ్రులు తీసుకెళ్లారు.&nbs