Home » CENRTRAL GOVT
గిరిజన రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సుప్రీంకోర్టులో ఉన్న కేసుల పరిష్కారం తర్వాతే గిరిజన రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఢిల్లీలో పాలన అధికారాలకు సంబంధించి గురువారం(ఫిబ్రవరి-14,2019) సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అసహనం వ్యక్తం చేశారు.కేంద్రప్రభుత్వ అధికారులపై ఢిల్లీ ప్రభుత్వం దర్యాప్తు జరిపేందుకు వీల్లేదని జస్టిస్ ఏకే సిక్రీ, జస�