Home » Center Government
తెలంగాణలోని తమ నేతల భద్రత విషయంలో బీజేపీ అధిష్టానం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇద్దరు బీజేపీ నేతలకు కేంద్రం ప్రత్యేక భద్రత కల్పించింది. ఒకరికి వై ప్లస్ కాటగిరీ, మరొకరికి వై కాటగిరి భద్రతను కల్పిస్తు ఉత్తర్వులు జారీ చేసింది.
గవర్నమెంట్ డాక్టర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇకనుంచి రోగులకు జనరిక్ మందులే రాయలని (సూచించాలని) ఆదేశించింది. అలాకాకుండా బ్రాండెడ్ మెడిసిన్స్ సూచిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించింది.
ఢిల్లీలోని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ పైన కేంద్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. ఈ సంస్థకు వచ్చిన విదేశీ నిధులపైన నిఘా పెట్టిన కేంద్రం.. జార్జ్ సోరస్ బృందంపై చర్యలు చేపట్టింది.
పెండింగ్ కేసుల పరిష్కారం న్యాయవ్యవస్థ పరిధిలోనిదని, ఆయా కోర్టుల్లో పలు రకాల కేసుల పరిష్కారానికి ఎలాంటి కాలపరిమితీ నిర్దేశించలేదన్నారు. జాప్యానికి అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు.
సర్వీస్లో ఉన్న అధికారులను డిప్యూటేషన్పై పంపేందుకు ఇబ్బంది లేదని, అయితే వెంటనే డిప్యూటేషన్పై కేంద్రం తీసుకుంటే రాష్ట్రంలో ఆ అధికారి చేపట్టిన ప్రాజెక్టులకు ఇబ్బందులు వస్తాయన్నారు.
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు, విపక్షాలు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
పంటల మద్దతు ధర పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. క్వింటాల్ గోధుమలపై రూ.40, బార్లీపై రూ.35 పెంచింది. టెక్స్టైల్ పరిశ్రమ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ప్రకటించింది.
ట్రైబ్యునల్స్లో ఖాళీలు, నియామకాల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
కరోనా పరిస్థితులపై కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు... ఆక్సిజన్, మందుల కొరత, వ్యాక్సినేషన్పై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
concluded Center government talks with farmer associations : రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. ఈ నెల 15న మరోసారి రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరుపనుంది. వ్యవసాయ చట్టాలపై రైతులు, కేంద్రం వెనక్కి తగ్గలేదు. చట్టాలను రద్దు చేస్తేనే ఉద్యమం ఆపుతామని రైతులు తేల్చ