-
Home » Center govt
Center govt
ఫాస్ట్ ట్యాగ్ కొత్త పాస్.. ఏడాదికి జస్ట్ రూ.3000.. ఎంత తిరగొచ్చు.. రూల్స్ ఏంటి? ఎవరెవరికి వర్తిస్తుంది? ఫుల్ డిటెయిల్స్
కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. జాతీయ రహదారులపై ప్రయాణం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
రంగంలోకి కేంద్రం.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఈ రూల్స్ మస్ట్ గా పాటించాలి
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన నిధులతో నిర్మించిన ఇళ్లపై కచ్చితంగా ..
Special Status for AP : ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి క్లారిటీ ఇచ్చిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాపై మరోసారి కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పార్లమెంట్ సాక్షింగా ఏపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.
India : ఒకటో తరగతిలో చేరాలంటే పిల్లలకు ఆరేళ్లు నిండాలి : రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర విద్యాశాఖ ఆదేశం
ఒకటో తరగతిలో చేరే పిల్లల కనీస వయసును ఆరేళ్లు ఉండాలని కేంద్రం ప్రభుత్వం ఆదేశించింది. అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలతో పాటు ఆయా..కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది.
ED..300% Staff : దాడుల్లో ED దూకుడు, 300శాతం అదనపు సిబ్బంది కావాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి
ఇటీవల కాలంలో ఈడీ దాడులు పెరిగాయి. దీంతో దాడులు చేయటానికి తగిన సిబ్బంది లేదని కాబట్టి అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఈడీ అధికారులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
TS Govt : తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు.. రూ.150కోట్లు వెంటనే చెల్లించాలని వార్నింగ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు పంపింది. ఉపాధి హామీ పథకంలో అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దారిమళ్లించిన రూ.152కోట్లు చెల్లించాలని నోటీసులు ఇచ్చింది.
AP-Telangana power Bills : ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై సీఎం కేసీఆర్ సమీక్ష .. కేంద్రం లెక్కలు అవాస్తం అంటున్న తెలంగాణ
ఏపీ జెన్కోకు మొత్తం రూ. 6,756.92 కోట్లు చెల్లించాలని తెలంగాణకు కేంద్రం ఆదేశించింది. దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యవసరంగా ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించనున్నారు. ఏపీకి చెల్లించాలని ఆదేశించిన విద్యుత్ బకాయిల లెక్కలు అవాస్తవాలని సీఎం కేసీఆర్ �
Covid-19 Deaths : కరోనా మరణాలు భారత్లోనే తక్కువ.. ఆ వార్తలు నమ్మొద్దు.. WHO డేటా ఇదిగో..!
Covid-19 Deaths : కరోనా వైరస్ సెకండ్ వేవ్ సమయంలో భారత్లో కరోనా మరణాలు తక్కువగా నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.
Windows and Apple : విండోస్, ఆపిల్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక!
కేంద్ర టెక్నాలజీ విభాగానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (cert -in) విండోస్, ఆపిల్ ఐఫోన్, యాపిల్ ఐ ప్యాడ్, మాక్ వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
India LockDown : లాక్డౌన్ విధింపును పరిశీలించండి.. ఆక్సిజన్ కొరతను పరిష్కరించండి : సుప్రీం
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతుండటంతో.. లాక్డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి సూచించింది సుప్రీంకోర్టు. దేశంలో రోజూ దాదాపు నాలుగు లక్షల కరోనా కేసులు నమోదవుతున్నాయని..