Home » Center govt
కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. జాతీయ రహదారులపై ప్రయాణం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన నిధులతో నిర్మించిన ఇళ్లపై కచ్చితంగా ..
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాపై మరోసారి కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పార్లమెంట్ సాక్షింగా ఏపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.
ఒకటో తరగతిలో చేరే పిల్లల కనీస వయసును ఆరేళ్లు ఉండాలని కేంద్రం ప్రభుత్వం ఆదేశించింది. అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలతో పాటు ఆయా..కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది.
ఇటీవల కాలంలో ఈడీ దాడులు పెరిగాయి. దీంతో దాడులు చేయటానికి తగిన సిబ్బంది లేదని కాబట్టి అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఈడీ అధికారులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు పంపింది. ఉపాధి హామీ పథకంలో అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దారిమళ్లించిన రూ.152కోట్లు చెల్లించాలని నోటీసులు ఇచ్చింది.
ఏపీ జెన్కోకు మొత్తం రూ. 6,756.92 కోట్లు చెల్లించాలని తెలంగాణకు కేంద్రం ఆదేశించింది. దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యవసరంగా ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించనున్నారు. ఏపీకి చెల్లించాలని ఆదేశించిన విద్యుత్ బకాయిల లెక్కలు అవాస్తవాలని సీఎం కేసీఆర్ �
Covid-19 Deaths : కరోనా వైరస్ సెకండ్ వేవ్ సమయంలో భారత్లో కరోనా మరణాలు తక్కువగా నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.
కేంద్ర టెక్నాలజీ విభాగానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (cert -in) విండోస్, ఆపిల్ ఐఫోన్, యాపిల్ ఐ ప్యాడ్, మాక్ వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతుండటంతో.. లాక్డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి సూచించింది సుప్రీంకోర్టు. దేశంలో రోజూ దాదాపు నాలుగు లక్షల కరోనా కేసులు నమోదవుతున్నాయని..