Home » central bank
రవికుమార్ రాసిన సూసైడ్ నోట్ కంటతడి పెట్టిస్తోంది. అందులో తన చావుకి కారణం ఏంటో తెలిపాడు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ మీద ఫోకస్ పెట్టింది. విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచుకునే క్రమంలో.. ఆర్బీఐ బంగారు నిల్వలను పెంచుకుంటోంది.
ఆ బ్యాంకుల్లో డబ్బులు మావే..మా పరిస్థితి బాగాలేదు..మా డబ్బు ఇచ్చేయండి అంటన్నారు తాలిబన్లు. వివిధ దేశాల బ్యాంకుల్లో నిల్వ ఉంచిన తమ డబ్బును తిరిగివ్వాలని తాలిబన్లు అడుగుతున్నారు.
బ్యాంకుల ప్రైవేటీకరణలో భాగంగా మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను అమ్మకానికి ఉంచనున్నట్లు సమాచారం. రెగ్యులైజేషన్స్ యాక్ట్ అండ్ బ్యాంకింగ్ లా యాక్ట్కు సవరణలు కూడా చేయనున్నట్లు తెలుస్తోంది.
Credit Score : మారటోరియం వడ్డీ.. వడ్డీపై వడ్డీ సంగతి పక్కనబెడితే.. కేంద్రం మార్చి నెలలోనే ఈ ఆరు నెలలూ కూడా బకాయిలు చెల్లించని కంపెనీలు కానీ వ్యక్తులు కానీ.. డిఫాల్టర్లుగా ప్రకటించవద్దని ఆర్బిఐ ద్వారా బ్యాంకులకు సూచించింది.. మరోవైపు సుప్రీంకోర్టులో ప
EMI Moratorium : కరోనా కష్టకాలంలో మారటోరియంపై కేంద్ర ప్రభుత్వ శుభవార్త చెప్పబోతుందా? అంటే అలాంటి అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. తీసుకున్న రుణాలపై వడ్డీలను కేంద్రం రద్దు చేస్తే.. రుణగ్రహీతలకు భారీ ఊరట లభించినట్టే..? కరోనా కాలంలో వివిధ వర్గాల రుణ�
బంగారం దిగొచ్చింది.. మొన్నటిదాకా కొండెక్కిన పసిడి ధరలు గురువారం ఒక్కసారిగా పడిపోయాయి.. అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్ బలహీనపడటంతో దేశీయ మార్కెట్లో బంగారం ధర తగ్గుతూ వచ్చింది. ఇక MCX ఫ్యూచర్లో 10గ్రాముల బంగారం ధర 0.80 శాతంతో రూ. 415 తగ్గి రూ. 51,409 పలుకుతో�
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సెంట్రల్ బ్యాంక్లో బంగారం విషయంలో మొత్తం రూ.6.71 కోట్ల కుంభకోణం జరిగినట్లుగా అధికారులు నిర్ధారించారు. గత కొంతకాలంలో గోల్డ్ లోన్స్ మంజూరు చేసే విషయంలో బ్యాంక్ అప్రైజర్ చేతివాటం చూపించినట్లుగా విచారణలో తేలింది. �
జనవరి 3న చైనా బెంచ్ మార్క్ స్టాక్ ఇండెక్స్ నుంచి పెట్టుబడిదారులు 420 బిలియన్ డాలర్లను తొలగించారు. యువాన్ను విక్రయించి కరోనావైరస్ వ్యాప్తి భయంతో కొనుగోలు చేయాల్సిన వస్తువులను ముంచేశారు. కరోనా వైరస్ దెబ్బతో డ్రాగన్ ఆర్థిక ప్రభావం లూనర్ న్యూ �
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. నోట్ల రద్దు గురించి ఎన్నో గొప్పలు చెప్పారు. బ్లాక్ మనీకి అడ్డుకట్ట వేస్తా అన్నారు. దొంగనోట్లు అరికడతానని చెప్పారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం